ఇంద్రధనుస్సు ప్రతినిధి: 79 వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం అమీనుపూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జి. శశిధర్ రెడ్డి…
Category: అమీనుపూర్
మంత్రి దామోదర రాజనరసింహ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన కాటా శ్రీనివాస్ గౌడ్ దంపతులు
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర & సాంకేతిక శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ…
పటేల్ గూడ పరిధిలో కోటి పది లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చేత శంకుస్థాపన
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ.. అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని…
అమీనుపూర్ వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జిఎంఆర్!
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న…
“వండర్ బీస్” ప్రీస్కూల్ కు ప్రారంభోత్సవం చేసిన అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలని రోడ్ నెంబర్ – 7 లో 11-6-2025 తేది బుధవారం రోజు…
పటాన్ చెరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం 200 కోట్ల రూపాయల నిధుల మంజూరు – ఎమ్మెల్యే జిఎంఆర్
ఇంద్రధనుస్సు ప్రతినిధి: మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కార్పోరేట్ విద్యను అందించాలన్న…
శ్రీమతి ప్రభావతి దంపతులను సన్మానించిన జి. శశిధర్ రెడ్డి, టీమ్ వందనపురి మిత్రులు
ఇంద్రధనుస్సు ప్రతినిధి: మైసూరు దత్త పీఠం వారు నిర్వహించిన భగవద్గీత – 700 శ్లోకాలు కంఠస్థం పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన…
అమీనుపూర్ లో నవోదయ స్కూల్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం స్థల పరిశీలన
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్చెరు నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు అత్యాధునిక వసతులతో కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో నవోదయ విద్యాలయం…
పటాన్చెరు నియోజకవర్గంలో రూ.4.16 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన 9 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.4,16,500 విలువైన…
మైసూర్ దత్తపీఠం నిర్వహించిన భగవద్గీత 700 శ్లోకాలు కంఠస్థం పోటీలో గోల్డ్ మెడల్ విజేతలు!!
ఇంద్రధనుస్సు ప్రతినిధి: మైసూర్ దత్తపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన “భగవద్గీత-700 శ్లోకాలు” కంఠస్థం పోటీల్లో అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీకి చెందిన…