అలనాటి జానపద కథానాయకుడు కత్తి కాంతా రావు అంతరంగం – సినిమా తెరమీద హీరో – నిజ జీవితంలో జీరో!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం కాంతారావు గారి అవార్డ్స్ ప్రకటిస్తే ఆ సభకి రావటానికి కాంతారావు గారి కొడుక్కి ఎవరో 1000…

పటేల్ గూడ పరిధిలో కోటి పది లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చేత శంకుస్థాపన

ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ.. అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక మొహర్రం పర్వదినం – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, గంగా జమున తెహజీబ్ సంస్కృతికి మొహర్రం ప్రతీక అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…

సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి సిగాచి పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: సిగాచి పరిశ్రమ దుర్ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో…

సిగాచి కంపెనీలో యాజమాన్య నిర్లక్ష్యంతోనే ఇంత మంది ప్రాణాలు కోల్పోయారు – ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: సిగాచి కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే ఇంత…

పటాన్‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిన్నారం‌లో రైతుల సంబరాలు!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్‌చెరు నియోజకవర్గంలోని అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు విజయవంతంగా జమ కావడాన్ని పురస్కరించుకుని, జిన్నారం గ్రామంలో రైతులు,…

న్యూస్ వెబ్ సైట్స్ వీక్షకులకు ముఖ్య విజ్ఞప్తి!!

విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవల కొరకు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రభుత్వం!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో…

అర ఎక‌రానికే 43 బ‌స్తాల వ‌రి ధాన్యం పండించిన ఉపాధ్యాయురాలు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఎకరాకు 43 బస్తాల దిగుబడి అంటేనే కొన్ని ప్రాంతాలలో గొప్ప. అలాంటిది ఏకంగా అర ఎకరంలోనే ఈ దిగుబడి…

అమీనుపూర్ వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జిఎంఆర్!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న…