ఇంద్రధనుస్సు ప్రతినిధి: 2025 నూతన ఆంగ్ల సంవత్సరములో అంతా మంచి జరగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 2024 లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని,…
Year: 2024
నిరుపేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం! -ఎమ్మెల్యే జిఎంఆర్
ఇంద్రధనుస్సు ప్రతినిధి: నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని పటాన్ చెరు…
ఎస్.ఎల్. ఎన్. హోమ్స్ కాలని నూతన కమిటీని ఎన్నుకున్న కాలని సభ్యులు!!
ఇంద్రధనుస్సు ప్రతినిధి: మల్లారెడ్డి నగర్ కాలని పరిధిలోని ఎస్.ఎల్. ఎన్. హోమ్స్ వారు నూతన కమిటీని కాలని సభ్యులు ఎన్నుకున్నారు. నూతన…
125 సంవత్సరాల నుండి ప్రకృతి మధ్యన సాగే ఆహ్లాదకరమైన రైలు ప్రయాణం నీలగిరి మౌంటైన్స్ రైలు
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సాధారణంగా 50 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు గంట సమయం పడుతుంది. రైల్లో అయితే.. అంతకంటే తక్కువ టైమే పడుతుంది.…
రాత్రి లేని దేశం ఎక్కడుంది? .. ఒక్కరి ప్రయాణం కూడా నిషేధం!
ఇంద్రధనుస్సు ప్రతినిధి: భూమి గుండ్రంగా ఉంటుందని చదువుకున్నారు కదా! అయితే మన ఈ భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి. ప్రతి…
బీరంగూడ శివాలయం చౌరస్తా వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన అమీనుపూర్ కాంగ్రెస్ నాయకులు!!
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శివాలయం చౌరస్తాలో స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతికి అమీనుపూర్…
మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు – ఎమ్మెల్యే జిఎంఆర్
ఇంద్రధనుస్సు ప్రతినిధి: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం…
ముత్తంగి క్రీడా ప్రాంగణం అభివృద్ధికి చర్యలు – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామంలో గల క్రీడా ప్రాంగణం అభివృద్ధికి నిధులు కేటాయించబోతున్నట్లు పటాన్ చెరు శాసన…
గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల సహకారం అభినందనీయం – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఇంద్రధనుస్సు ప్రతినిధి: గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.…
ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం! చర్చిలకు క్రిస్మస్ కేకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఏసుక్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం…