
తెలంగాణ శాసన సభ ఎన్నికల కోసం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ల పర్వానికి తెర లేచింది. పటాన్ చెరు నియోజకవర్గంలో నిన్న, ఈ రోజు కలిపి 4 నామినేషన్లు వేశారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు, ఒకరు రాజకీయ పార్టీ నుంచి నామినేషన్లు వేశారు. వారి వివరాలు ఇవి:
- శ్రీకాంత్ తోడేటి, అమీనుపూర్ – స్వతంత్ర అభ్యర్థి
- ఘనపురం వేణుగోపాల్, పటాన్ చెరు – స్వతంత్ర అభ్యర్థి
- పాలాడి దేవయ్య, ఇంద్రేశం – కమ్యూనిస్ట్ (SUCI )
- వరికుప్పల యాదగిరి, రామచంద్రాపురం – స్వతంత్ర అభ్యర్థి